PRINT TIME: April 10, 2026 09:09 AM
కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన బోక్క మాధవ రెడ్డి
కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన బోక్క మాధవ రెడ్డి
January 08, 2026 01:57 PM
27 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లింగయ్యతో కలిసి కేటీఆర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
హైదరాబాద్ స్థానిక ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బోక్క మాధవ రెడ్డి గురువారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సహకారంతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రైతు సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల పాత్రను కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించినట్లు తెలిసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి