కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్ఎస్ కార్యకర్తలు
కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్ఎస్ కార్యకర్తలు
Editor Desk
కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన బోగారం బీఆర్ఎస్ శ్రేణులు
స్థానికం ప్రతినిధి
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు చిట్యాల లో బోగారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బోగారం బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చిట్యాల కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని కేటీఆర్కు స్వచ్ఛందంగా స్వాగతం సుస్వాగతం తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని బీఆర్ఎస్ జెండాలతో నినాదాలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం కీలకమని కార్యకర్తలు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో బద్దుల రమేష్ యాదవ్ బైకాని మహేష్ మధ్యపూరి పద్మయ నేరటి రమేష్ మేడి ఆంజనేయులు బొడ్డుపల్లి రాజు గోగు యాదయ్య బడుగు శివ గోగు రమేష్ మేడి మచ్చ గిరి గుంజ శివ గుంజ మల్లేశం తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి