Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం  బీఆర్‌ఎస్ కార్యకర్తలు
07-01-2026 395 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ శ్రేణులు

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చిట్యాల లో బోగారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చిట్యాల కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని కేటీఆర్‌కు స్వచ్ఛందంగా స్వాగతం సుస్వాగతం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని బీఆర్‌ఎస్ జెండాలతో నినాదాలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం కీలకమని కార్యకర్తలు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో బద్దుల రమేష్ యాదవ్ బైకాని మహేష్ మధ్యపూరి పద్మయ నేరటి రమేష్ మేడి ఆంజనేయులు బొడ్డుపల్లి రాజు గోగు యాదయ్య బడుగు శివ గోగు రమేష్ మేడి మచ్చ గిరి గుంజ శివ గుంజ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కేటీఆర్ కు స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు

Article Image

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బోగారం బీఆర్‌ఎస్ శ్రేణులు

స్థానికం ప్రతినిధి

హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చిట్యాల లో బోగారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బోగారం బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చిట్యాల కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని కేటీఆర్‌కు స్వచ్ఛందంగా స్వాగతం సుస్వాగతం తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని బీఆర్‌ఎస్ జెండాలతో నినాదాలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్ నాయకత్వం కీలకమని కార్యకర్తలు పేర్కొన్నారుఈ కార్యక్రమంలో బద్దుల రమేష్ యాదవ్ బైకాని మహేష్ మధ్యపూరి పద్మయ నేరటి రమేష్ మేడి ఆంజనేయులు బొడ్డుపల్లి రాజు గోగు యాదయ్య బడుగు శివ గోగు రమేష్ మేడి మచ్చ గిరి గుంజ శివ గుంజ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News