Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:47 PM

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్
January 11, 2026 03:53 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.వారాంతం, పండుగ వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నం వాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుసలు ఏర్పడటంతో ప్రయాణికులు కొంతసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News