Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:37 AM

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ… గూడూరు టోల్ వద్ద నెమ్మదించిన ట్రాఫిక్
January 11, 2026 03:53 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా యాదాద్రి జిల్లా పరిధిలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.వారాంతం, పండుగ వాతావరణం కారణంగా హైదరాబాద్ నుంచి వరంగల్ దిశగా పట్నం వాసులు పెద్ద సంఖ్యలో ప్రయాణించడంతో రహదారి రద్దీగా మారింది. టోల్ ప్లాజా వద్ద వాహనాల వరుసలు ఏర్పడటంతో ప్రయాణికులు కొంతసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News