Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:14 AM

ఇంటర్ ఫలితాలలో గౌతమి కళాశాల విజయ ప్రభంజనం

ఇంటర్ ఫలితాలలో గౌతమి కళాశాల విజయ ప్రభంజనం

ఇంటర్ ఫలితాలలో గౌతమి కళాశాల విజయ ప్రభంజనం
April 12, 2026 09:51 PM 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. వరుసగా అత్యున్నత మార్కులు సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వన్నె తెచ్చారు.

ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

కె. సుదీక్షా, కె. హసిని, బుర్రి కావేరి (468 మార్కులు), జుహ నూరిన్, నలహిదా తన్వీర్, కె. హరిని, ఎన్. ప్రపన్న, పి. రమ్య, డి. ప్రవళిక, ఎ. వర్ష, ఎం. శివాని, యశ్వంత్ రెడ్డి (467 మార్కులు) ప్రతిభ కనబర్చారు.


ప్రథమ సంవత్సరం – బైపీసీ:

ఆర్. జ్యోతిక (438), డి. రేశ్మాదేవి, పి. ప్రసన్న, ఎం. గాయత్రి, కె. హనీషా, ఎ. స్పందన (437 మార్కులు) ఉత్తమ ఫలితాలు సాధించారు.



ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

జె. అనూష, పి. శ్రీ చరణ్ (992), ఎన్. తేజస్వినీ, కె. అనుష్క, డి. స్పందన, ఎం. అర్జున్, పవన్ కుమార్ రెడ్డి (991 మార్కులు) మెరిశారు.


ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

వి. ప్రణవిక (993), సమ్మా సిరెన్ (992), కె. సాత్విక, కె. దీక్షిత, ఎస్. నిఖిత (992), ఎన్. సతీష్ కుమార్ (991 మార్కులు) విశేష ప్రతిభ చూపారు.

కళాశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే క్రమశిక్షణతో చదువు, అధ్యాపకుల సమర్థమైన బోధన వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, ఉత్తమ బోధన అందించిన అధ్యాపకులను గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్లు కాసర్ల వెంకట్ రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్ రెడ్డి, పుట్ట వెంకటరమణా రెడ్డి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News