Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:43 PM

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
13-04-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

అధివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.


ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

ఏ. నవ్యశ్రీ 470కి 467, కె. శ్వేత 466, సిహెచ్. వాగ్దేవి 465, ఏ. శివాని 463, టీ. అమృత వర్షిని 463 మార్కులు సాధించారు.


ప్రథమ సంవత్సరం – బైపీసీ:

జి. స్వాతి 440కి 434, టీ. వర్షిని 431, జి. హారిక 430 మార్కులతో మెరిశారు.


ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

ఎం. ప్రసన్నకుమారి (అత్యధిక మార్కులు), అమతుల్ రహమాన్ 986, క్రిస్టియాన 985 మార్కులు సాధించారు.


ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

ఎం. ప్రవళిక 987, జే. మల్లీశ్వరి 976, ఎం. రక్షిత 974, కె. సంపత్ 972 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి. వేణుగోపాలరావు, డైరెక్టర్లు టి. సురేందర్ రెడ్డి, జి. మల్లికార్జున్, పి. నరేందర్ రెడ్డి, ఎస్.కే. అన్సారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.


క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Article Image

నల్లగొండ:

అధివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.


ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

ఏ. నవ్యశ్రీ 470కి 467, కె. శ్వేత 466, సిహెచ్. వాగ్దేవి 465, ఏ. శివాని 463, టీ. అమృత వర్షిని 463 మార్కులు సాధించారు.


ప్రథమ సంవత్సరం – బైపీసీ:

జి. స్వాతి 440కి 434, టీ. వర్షిని 431, జి. హారిక 430 మార్కులతో మెరిశారు.


ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

ఎం. ప్రసన్నకుమారి (అత్యధిక మార్కులు), అమతుల్ రహమాన్ 986, క్రిస్టియాన 985 మార్కులు సాధించారు.


ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

ఎం. ప్రవళిక 987, జే. మల్లీశ్వరి 976, ఎం. రక్షిత 974, కె. సంపత్ 972 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి. వేణుగోపాలరావు, డైరెక్టర్లు టి. సురేందర్ రెడ్డి, జి. మల్లికార్జున్, పి. నరేందర్ రెడ్డి, ఎస్.కే. అన్సారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.


క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం పేర్కొంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News