ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
Editor Desk
నల్లగొండ:
అధివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.
ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:
ఏ. నవ్యశ్రీ 470కి 467, కె. శ్వేత 466, సిహెచ్. వాగ్దేవి 465, ఏ. శివాని 463, టీ. అమృత వర్షిని 463 మార్కులు సాధించారు.
ప్రథమ సంవత్సరం – బైపీసీ:
జి. స్వాతి 440కి 434, టీ. వర్షిని 431, జి. హారిక 430 మార్కులతో మెరిశారు.
ద్వితీయ సంవత్సరం – బైపీసీ:
ఎం. ప్రసన్నకుమారి (అత్యధిక మార్కులు), అమతుల్ రహమాన్ 986, క్రిస్టియాన 985 మార్కులు సాధించారు.
ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:
ఎం. ప్రవళిక 987, జే. మల్లీశ్వరి 976, ఎం. రక్షిత 974, కె. సంపత్ 972 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి. వేణుగోపాలరావు, డైరెక్టర్లు టి. సురేందర్ రెడ్డి, జి. మల్లికార్జున్, పి. నరేందర్ రెడ్డి, ఎస్.కే. అన్సారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.
క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం పేర్కొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి