Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి కి ఘన వీడ్కోలు కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 09:28 PM

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ భీమయ్య

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ భీమయ్య

ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు చేసుకోవాలి.. జోన్ 6 ఆఫీసర్ భీమయ్య
April 13, 2026 07:11 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రెగ్యులర్ ప్రాతిపదికన 2025-26 విద్యా సంవత్సరంలో ఐసిఎస్ఈ, సీబీఎస్ఈ ద్వారా 2026 లో 10వ తరగతి పరీక్షలకు హాజరైన అభ్యర్థులు రెగ్యులర్ జూనియర్ కాలేజీలు, వృత్తివిద్య సైనిక కళాశాలలలో ఇంటర్మీడియేట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 6 వ

జోన్ ఆఫీసర్ ఎం. భీమయ్య తెలిపారు. సోమవారం చైతన్యపురిలోని గురుకుల న్యాయ కళాశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 15 న శుక్రవారం ఉ.10.00 గం. మండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని పేర్కొన్నారు. ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం http://rjcet.telangana.gov.in లేదా http://tgswreis.telangana.gov.in వెబ్ సైట్ లో చూడొచ్చన్నారు. వివరాల కోసం దరఖాస్తుధారులు సమీప టిజిఎస్ డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాలలో సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News