Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:57 AM

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ
24-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ధాతల చేయూత

ఇంద్రపాలనగరం స్థానిక ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా చదువులో ముందుండాలన్నసంకల్పంతోఇంద్రపాలనగరంలో ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల (గడీలబడి)లో చదువుతున్న 35 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆకాంక్ష మేరకు ధాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగణబోయిన యశోద జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిదని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో 35 మంది విద్యార్థులకు యూనిఫాం సామగ్రి పంపిణీ

Article Image

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ధాతల చేయూత

ఇంద్రపాలనగరం స్థానిక ప్రధాన ప్రతినిధి

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఏ మాత్రం తగ్గకుండా చదువులో ముందుండాలన్నసంకల్పంతోఇంద్రపాలనగరంలో ఆదర్శప్రాయ కార్యక్రమం నిర్వహించారు. మండల ప్రాథమిక పాఠశాల (గడీలబడి)లో చదువుతున్న 35 మంది విద్యార్థులకు టై, బెల్ట్, షూస్ పంపిణీ చేశారు.

సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆకాంక్ష మేరకు ధాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సింగణబోయిన యశోద జ్ఞాపకార్థంగా ఆమె కుమారుడు సింగణబోయిన కరుణాకర్ యాదవ్ ముందుకు వచ్చి విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ధాతల సహకారం మరువలేనిదని పలువురు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్లజయసుధ స్వామి, వార్డు సభ్యులు, యువ నాయకులు సింగణబోయిన గణేష్ యాదవ్, సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News