Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ
27-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్ నగర్: భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం సీనియర్ అసిస్టెంట్ రంగారావు, శానిటరి ఇన్స్పెక్టర్ మేరిగ్ అశోక్ గార్లకు ఈ రోజు అందజేశారు.కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా సక్రమం కాని పరిస్థితి, కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా అందడం, రోడ్లలో చెత్తాచెదారులు, గుంతలు, వీధిలో దోమలు, కోతులు, కుక్కల స్పైరవిహారం తదితర సమస్యలతో పట్టణ ప్రజలు కష్టాలొలికిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా, మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించలేకపోవడం నిరాశాకారణమని తెలిపారు.ఇలాంటి పరిస్థితిని అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల ఆవేదనను గౌరవిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండ హరీష్ గౌడ్ మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఆకుల భిక్షమయ్య, కో కన్వీనర్ చిత్తలూరి సోమయ్య, జిల్లా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కంటు నాగరాజు, బలవంత్ సింగ్, పోతురాజు విజయ్, పులి నరసింహారావు, ములకలపల్లి ఉపేందర్, రఘువీర్ హరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.కొండ హరీష్ గౌడ్ చివరగా, మున్సిపాలిటీ సమస్యలను పక్కననెట్టి నిర్లక్ష్యం చేయడం కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.


Sthanikam

హుజూర్ నగర్ మున్సిపాలిటీలో సమస్యల మర్మం… ప్రజల ఆవేదనకు వినతి పత్రం సమర్పణ

Article Image

స్థానికం ప్రధాన ప్రతినిధి

హుజూర్ నగర్: భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రం సీనియర్ అసిస్టెంట్ రంగారావు, శానిటరి ఇన్స్పెక్టర్ మేరిగ్ అశోక్ గార్లకు ఈ రోజు అందజేశారు.కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు సరఫరా సక్రమం కాని పరిస్థితి, కొద్దిపాటి నీరు కూడా కలుషితంగా అందడం, రోడ్లలో చెత్తాచెదారులు, గుంతలు, వీధిలో దోమలు, కోతులు, కుక్కల స్పైరవిహారం తదితర సమస్యలతో పట్టణ ప్రజలు కష్టాలొలికిపోతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నా, మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించలేకపోవడం నిరాశాకారణమని తెలిపారు.ఇలాంటి పరిస్థితిని అధికారం ఉన్నా లేకున్నా, ప్రజల ఆవేదనను గౌరవిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కొండ హరీష్ గౌడ్ మున్సిపాలిటీ సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చింతలపూడి ఉమామహేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు, ఎన్నికల కన్వీనర్ ఆకుల భిక్షమయ్య, కో కన్వీనర్ చిత్తలూరి సోమయ్య, జిల్లా నాయకులు మేళ్లచెరువు లక్ష్మణ్, కంటు నాగరాజు, బలవంత్ సింగ్, పోతురాజు విజయ్, పులి నరసింహారావు, ములకలపల్లి ఉపేందర్, రఘువీర్ హరీష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.కొండ హరీష్ గౌడ్ చివరగా, మున్సిపాలిటీ సమస్యలను పక్కననెట్టి నిర్లక్ష్యం చేయడం కొనసాగితే ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News