Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:17 AM

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.
April 13, 2026 05:00 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా పాలన - ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన రోడ్డు భద్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదని తెలియజేయడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో నర్సిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రామ ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News