Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బహుజనుల ఐక్యతే సామాజిక మార్పుకు మూలం: వట్టే జానయ్య యాదవ్ కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 06:37 PM

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.

హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదు. సర్పంచ్ సుర్వి మల్లేష్.
April 13, 2026 05:00 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజా పాలన - ప్రత్యేక ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన రోడ్డు భద్రత గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది హెల్మెట్ లేనిది గ్రామానికి ప్రవేశం లేదని తెలియజేయడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో నర్సిరెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రామ ఉప సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News