Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:54 AM

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
27-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మైత్రి కుటీర్‌లో దేశభక్తి జోష్

హయత్‌నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి

హయత్‌నగర్ పరిధిలోని మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అధ్యక్షులు ఎడ్ల నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశభక్తి గీతాల మధ్య కార్యక్రమాలు కొనసాగాయి. రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రత పట్ల ప్రతి పౌరుడూ బాధ్యతగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాలనీలో ఐక్యత, సౌహార్ద వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి.ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులు మేక మహేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి వీర ప్రసాద్, కోశాధికారి రామ్‌మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

Sthanikam

హయత్‌నగర్‌లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మైత్రి కుటీర్‌లో దేశభక్తి జోష్

హయత్‌నగర్, స్థానికం ప్రధాన ప్రతినిధి

హయత్‌నగర్ పరిధిలోని మైత్రి కుటీర్ గేటెడ్ కమ్యూనిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ అధ్యక్షులు ఎడ్ల నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.

జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం దేశభక్తి గీతాల మధ్య కార్యక్రమాలు కొనసాగాయి. రాజ్యాంగ విలువలు, దేశ సమగ్రత పట్ల ప్రతి పౌరుడూ బాధ్యతగా నిలవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాలనీలో ఐక్యత, సౌహార్ద వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుకలు సాగాయి.ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రటరీ సుద్దాల ఎల్లయ్య, గౌరవ అధ్యక్షులు మేక మహేందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బీరెల్లి వీర ప్రసాద్, కోశాధికారి రామ్‌మోహన్ రావుతో పాటు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News