Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం బీదానపల్లిలో 10వ తరగతి ఉత్తీర్ణులకు ఘన అభినందనలు రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 03, 2026 07:59 AM

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం
May 03, 2026 06:12 AM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, మే 2: హజ్ యాత్రకు వెళ్తున్న భువనగిరి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సైదాను వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. ఇంతియాజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని సుఖసంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎం.డి. సలావుద్దీన్, వసీ భాయ్, బీఆర్‌ఎస్ నాయకులు ఎం.డి. నాజీమ్, ఎం.డి. సల్మాన్, మినాజ్ రేహాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News