Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం
03-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, మే 2: హజ్ యాత్రకు వెళ్తున్న భువనగిరి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సైదాను వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. ఇంతియాజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని సుఖసంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎం.డి. సలావుద్దీన్, వసీ భాయ్, బీఆర్‌ఎస్ నాయకులు ఎం.డి. నాజీమ్, ఎం.డి. సల్మాన్, మినాజ్ రేహాన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హజ్ యాత్రకు వెళ్తున్న ఆర్‌ఐకి సన్మానం

Article Image

భువనగిరి, మే 2: హజ్ యాత్రకు వెళ్తున్న భువనగిరి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సైదాను వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎం.డి. ఇంతియాజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి, స్వీట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. హజ్ యాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని సుఖసంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎం.డి. సలావుద్దీన్, వసీ భాయ్, బీఆర్‌ఎస్ నాయకులు ఎం.డి. నాజీమ్, ఎం.డి. సల్మాన్, మినాజ్ రేహాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News