Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:36 AM

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి

హైదరాబాద్ చేరుకున్న రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింగ్వి
January 16, 2026 09:29 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింగ్వి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు (ప్రోటోకాల్) హార్కర వేణుగోపాల్ రావు, కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్, కార్పొరేషన్ చైర్మన్ అలేఖ్య పంజాలలు ఎంపీ సింగ్విని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో అభిషేక్ మను సింగ్వి పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పర్యటనలో భాగంగా పార్టీ నాయకులతో కీలక సమావేశాలు నిర్వహించే అవకాశముందని సమాచారం.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News