PRINT TIME: April 10, 2026 10:33 AM
గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.
గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.
January 13, 2026 07:26 PM
12 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆనగంటి లింగస్వామి
ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమలు పాత్రలను ఏస్.ఈ వెంకటేశ్వర్లు , గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓర్సు సైదులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా, గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , ప్రజలు విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని వారు అన్నారు.
ఈకార్యక్రమంలో డి.ఈ ప్రసాద్ రావు ,ఏడి శ్రీనివస్ , ఏ.ఈ రవీందర్ రెడ్డి , మాజీ వార్డు సభ్యులు ఓర్సు శ్రీను , తోటకూరి భిక్షం , గోపాగోని శ్రీశైలం , ఓర్సు వెంకటేష్ , ముత్యాలు మరియు విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి