Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:33 AM

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.
January 13, 2026 07:26 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆనగంటి లింగస్వామి

ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమలు పాత్రలను ఏస్.ఈ వెంకటేశ్వర్లు , గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓర్సు సైదులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా, గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , ప్రజలు విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని వారు అన్నారు.

ఈకార్యక్రమంలో డి.ఈ ప్రసాద్ రావు ,ఏడి శ్రీనివస్ , ఏ.ఈ రవీందర్ రెడ్డి , మాజీ వార్డు సభ్యులు ఓర్సు శ్రీను , తోటకూరి భిక్షం , గోపాగోని శ్రీశైలం , ఓర్సు వెంకటేష్ , ముత్యాలు మరియు విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News