Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:59 AM

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.
13-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం రిపోర్టర్ ఆనగంటి లింగస్వామి

ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమలు పాత్రలను ఏస్.ఈ వెంకటేశ్వర్లు , గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓర్సు సైదులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా, గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , ప్రజలు విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని వారు అన్నారు.

ఈకార్యక్రమంలో డి.ఈ ప్రసాద్ రావు ,ఏడి శ్రీనివస్ , ఏ.ఈ రవీందర్ రెడ్డి , మాజీ వార్డు సభ్యులు ఓర్సు శ్రీను , తోటకూరి భిక్షం , గోపాగోని శ్రీశైలం , ఓర్సు వెంకటేష్ , ముత్యాలు మరియు విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

గృహజ్యోతి లబ్దిదారులకు పాత్రల అందజేత.

Article Image
స్థానికం రిపోర్టర్ ఆనగంటి లింగస్వామి

ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమలు పాత్రలను ఏస్.ఈ వెంకటేశ్వర్లు , గ్రామ ఉప సర్పంచ్ ఓర్సు సైదులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఓర్సు సైదులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా, గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని , ప్రజలు విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని వారు అన్నారు.

ఈకార్యక్రమంలో డి.ఈ ప్రసాద్ రావు ,ఏడి శ్రీనివస్ , ఏ.ఈ రవీందర్ రెడ్డి , మాజీ వార్డు సభ్యులు ఓర్సు శ్రీను , తోటకూరి భిక్షం , గోపాగోని శ్రీశైలం , ఓర్సు వెంకటేష్ , ముత్యాలు మరియు విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News