Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:42 PM

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు
14-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సిరిపురంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీరాముల వారి ఆలయంలో ధనుర్మాసం–భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోదాదేవి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.

స్వామివారికి గోషిక సంధ్య–సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా, వందలాది మంది భక్తులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గోదాదేవి అమ్మవారిని కల్యాణ మండపానికి శోభాయాత్రగా తీసుకువచ్చారు. వివిధ రకాల ఫల–పుష్పాలతో కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు.కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, గాదె శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగుడాల లక్ష్మి, మోటె స్వామి, కంకల అర్చన, కట్ట భానుశ్రీ, గాదె యాదయ్య, గుంటోజు కృష్ణమాచారి, సంగిశెట్టి మహేష్ తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న సర్పంచ్ ఉపేంద్ర రవీందర్ రెడ్డి దంపతులు

Article Image

సిరిపురంలో గోదాదేవి కల్యాణ మహోత్సవం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీరాముల వారి ఆలయంలో ధనుర్మాసం–భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం గోదాదేవి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.

స్వామివారికి గోషిక సంధ్య–సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించగా, వందలాది మంది భక్తులు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణలతో గోదాదేవి అమ్మవారిని కల్యాణ మండపానికి శోభాయాత్రగా తీసుకువచ్చారు. వివిధ రకాల ఫల–పుష్పాలతో కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా అలంకరించారు.కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, గాదె శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగుడాల లక్ష్మి, మోటె స్వామి, కంకల అర్చన, కట్ట భానుశ్రీ, గాదె యాదయ్య, గుంటోజు కృష్ణమాచారి, సంగిశెట్టి మహేష్ తో పాటు గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News