Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:09 AM

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం
12-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట / మేజర్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు, ప్రపంచ యువజన దినోత్సవం కార్యక్రమాలు సూర్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత ఆయన బోధనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివేకానంద మార్గంలో నడిచినప్పుడే భావితరాలకు ఉత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, సూర్య యువజన సంఘం నాయకుడు కునూరు మహేష్, మొదటి వార్డు మెంబర్ గోగో ప్రమీల రమేష్ యాదవ్, నాలుగో వార్డు మెంబర్ మేడి ఆంజనేయులు దేవి, ఐదో వార్డు మెంబర్ నేరటి మానస సురేష్ యాదవ్, ఆరవ వార్డు మెంబర్ కడారి పావని పాపయ్య, తొమ్మిదో వార్డు మెంబర్ వనం అండాలు యాదగిరి, పదో వార్డు మెంబర్ భోగ సహదేవు విజయ పాల్గొన్నారు.


Sthanikam

ఘనంగా స్వామి వివేకానంద జయంతి, ప్రపంచ యువజన దినోత్సవం

Article Image

రామన్నపేట / మేజర్ న్యూస్:

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు, ప్రపంచ యువజన దినోత్సవం కార్యక్రమాలు సూర్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో భారతదేశానికి గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత ఆయన బోధనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వివేకానంద మార్గంలో నడిచినప్పుడే భావితరాలకు ఉత్తమ భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, సూర్య యువజన సంఘం నాయకుడు కునూరు మహేష్, మొదటి వార్డు మెంబర్ గోగో ప్రమీల రమేష్ యాదవ్, నాలుగో వార్డు మెంబర్ మేడి ఆంజనేయులు దేవి, ఐదో వార్డు మెంబర్ నేరటి మానస సురేష్ యాదవ్, ఆరవ వార్డు మెంబర్ కడారి పావని పాపయ్య, తొమ్మిదో వార్డు మెంబర్ వనం అండాలు యాదగిరి, పదో వార్డు మెంబర్ భోగ సహదేవు విజయ పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News