Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
03-03-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ముడుంబ వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ సుమారు 600 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలసిన ఈ స్వామివారి విశిష్టత ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో శ్రీవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించి మొక్కులు పెట్టుకున్న వారికి వరప్రసాదం లభిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

Article Image

ఘనంగా శ్రీ దేవల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

కోదాడ పట్టణ పరిధిలోని మూడో వార్డు తమ్మరబండపాలెం గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కళ్యాణ మహోత్సవం వేద పండితుల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ముడుంబ వేణుగోపాల చార్యులు అధ్యక్షతన కళ్యాణ మహోత్సవ వేలాది మంది భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ సుమారు 600 ఏళ్ల క్రితం స్వయంభువుగా వెలసిన ఈ స్వామివారి విశిష్టత ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని, ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో శ్రీవారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు వెల్లడించారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారని తెలిపారు. భక్తుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించి మొక్కులు పెట్టుకున్న వారికి వరప్రసాదం లభిస్తుందనే విశ్వాసం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News