Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:09 AM

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం
03-03-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ 2000-01 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తుకు చెసుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం విద్యను చెప్పాము మా ఉద్యోగరీత్యా బదిలీపై వేరే పాఠశాలలకు వెళ్ళాము,మాకు గుర్తుకు లేకున్నా విద్యార్థులు గుర్తుకు పెట్టుకుని పిలిచి మాకు సన్మానం చేయడం, గతంలో జరిగిన అనుభవాలను చెప్పడం, విద్యార్థులు కొందరు మంచి స్థాయి లో బిజినెస్ లో ఉన్నారు అని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంగ్లము, సోషల్, గండేటి విఠల్, తెలుగు గంధ మల్ల విశ్వరూపం, సైన్స్ ప్రస్తుత కొయ్యలగూడెం ప్రధానోపాధ్యాయుడు దుర్గయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా 2000-01 పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Article Image

25 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ

చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ 2000-01 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తీపి జ్ఞాపకాలను గుర్తుకు చెసుకున్నారు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఉపాధ్యాయులు మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం విద్యను చెప్పాము మా ఉద్యోగరీత్యా బదిలీపై వేరే పాఠశాలలకు వెళ్ళాము,మాకు గుర్తుకు లేకున్నా విద్యార్థులు గుర్తుకు పెట్టుకుని పిలిచి మాకు సన్మానం చేయడం, గతంలో జరిగిన అనుభవాలను చెప్పడం, విద్యార్థులు కొందరు మంచి స్థాయి లో బిజినెస్ లో ఉన్నారు అని అన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంగ్లము, సోషల్, గండేటి విఠల్, తెలుగు గంధ మల్ల విశ్వరూపం, సైన్స్ ప్రస్తుత కొయ్యలగూడెం ప్రధానోపాధ్యాయుడు దుర్గయ్య, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News