Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:36 PM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం
January 07, 2026 08:12 PM 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనవరి 8న కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జనవరి 8, 2026 గురువారం నిర్వహించనున్న ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి గురువారం కలెక్టరేట్‌కు వచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News