Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:01 AM

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం

గురువారం ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం
January 07, 2026 08:12 PM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనవరి 8న కలెక్టరేట్‌లో ఫిర్యాదులు స్వీకరణ – జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జనవరి 8, 2026 గురువారం నిర్వహించనున్న ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి గురువారం కలెక్టరేట్‌కు వచ్చి తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో నమోదు చేయవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News