Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:56 PM

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు

గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి; సర్పంచ్ లింగరాజు
March 10, 2026 09:25 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

పశువులకు వచ్చే గాలికుంటూ వ్యాధి నివారణకు టీకాలు తప్పనిసరి వేయించాలని సర్పంచ్ గాడుదుల లింగరాజు యాదవ్ అన్నారు.మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో పశు వైద్య కేంద్రంలో పశువులకు టీకాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.ఆవులు,గేదెలు,4 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న దూడలకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని గ్రామంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి శంకర్,ఉప సర్పంచ్ మంగళపల్లి నారాయణ,గ్రామ పాలకమండలి సభ్యులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News