Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి
January 31, 2026 11:31 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి

కోదాడ మండలం గుడిబండ లో ఏర్పాటు చేయనున్న మోటర్ వెహికల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయ భవనాన్ని ఉమ్మడి నల్లగొండ డిప్యూటీ కమిషనర్ వాణి పరిశీలించారు.భవనంలో సిబ్బందికి, అర్జీదారులకు కనిపిస్తున్న సదుపాయాలను స్థానిక ఎంవీఐ జిలానీ డిప్యూటీ కమిషనర్ కు వివరించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆమె స్థానిక అధికారులకు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News