ఎంవీఐ కార్యాలయం పనులను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ వాణి
కోదాడ మండలం గుడిబండ లో ఏర్పాటు చేయనున్న మోటర్ వెహికల్ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయ భవనాన్ని ఉమ్మడి నల్లగొండ డిప్యూటీ కమిషనర్ వాణి పరిశీలించారు.భవనంలో సిబ్బందికి, అర్జీదారులకు కనిపిస్తున్న సదుపాయాలను స్థానిక ఎంవీఐ జిలానీ డిప్యూటీ కమిషనర్ కు వివరించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తిచేయాలని ఆమె స్థానిక అధికారులకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి