Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:33 AM

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు
January 07, 2026 08:05 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మృదు స్వభావి సౌమ్యుడు బొర్రా కిరణ్, అదే విధంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియొక సారి ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు లకు తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేస్తూ బొర్రా కిరణ్, డిసిసి అధ్యక్షులుగా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అలా చేస్తారని, పార్టీలోకి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని తద్వారా పీసీసీ,ఏఐసీసీ పిలుపుమేరకు ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాలని, పల్లెపాటి శ్రీనివాసరావు జీవన బాబు బొడ్డు ప్రకాష్ రావు గంజా కృష్ణమోహన్,ఉప్పలపాటి లక్ష్మీ దాస్ కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు, బి.సి.సెల్ నియోజకవర్గం నాయకుడు జీడిమల్ల బాలు, పర్వతం రామారావు, కే ఎల్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు,గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News