Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:49 AM

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు
07-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

తిరువూరు ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మృదు స్వభావి సౌమ్యుడు బొర్రా కిరణ్, అదే విధంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియొక సారి ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు లకు తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేస్తూ బొర్రా కిరణ్, డిసిసి అధ్యక్షులుగా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అలా చేస్తారని, పార్టీలోకి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని తద్వారా పీసీసీ,ఏఐసీసీ పిలుపుమేరకు ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాలని, పల్లెపాటి శ్రీనివాసరావు జీవన బాబు బొడ్డు ప్రకాష్ రావు గంజా కృష్ణమోహన్,ఉప్పలపాటి లక్ష్మీ దాస్ కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు, బి.సి.సెల్ నియోజకవర్గం నాయకుడు జీడిమల్ల బాలు, పర్వతం రామారావు, కే ఎల్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు,గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేసిన తిరువూరు కాంగ్రెస్ పార్టీ నేతలు

Article Image

తిరువూరు ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన మృదు స్వభావి సౌమ్యుడు బొర్రా కిరణ్, అదే విధంగా విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మరియొక సారి ఎన్నికైన ప్రముఖ న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు లకు తిరువూరు మండల, పట్టణ మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభినందనలు,శుభాకాంక్షలు తెలియజేస్తూ బొర్రా కిరణ్, డిసిసి అధ్యక్షులుగా, విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నరహరిశెట్టి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని అలా చేస్తారని, పార్టీలోకి యువ రక్తాన్ని ప్రోత్సహించాలని తద్వారా పీసీసీ,ఏఐసీసీ పిలుపుమేరకు ప్రతి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాలని, పల్లెపాటి శ్రీనివాసరావు జీవన బాబు బొడ్డు ప్రకాష్ రావు గంజా కృష్ణమోహన్,ఉప్పలపాటి లక్ష్మీ దాస్ కోరినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు, బి.సి.సెల్ నియోజకవర్గం నాయకుడు జీడిమల్ల బాలు, పర్వతం రామారావు, కే ఎల్ రావు, రామిశెట్టి శ్రీనివాసరావు,గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News