Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:35 PM

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ

ఎన్నికలకు సిబ్బంది సిద్ధం చిట్యాలలో శిక్షణ
February 06, 2026 08:00 AM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలమేరకుచిట్యాలపట్టణంని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ శిక్షణలో పోలింగ్అధికారులుగా విధులు నిర్వహించే పీఓలు, ఏపీఓలు, మున్సిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో ఎన్నికల విధులు, నిబంధనలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను మాట్లాడుతూ, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా పనిచేయాలని తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News