Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:50 AM

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర

ఎల్బీనగర్ పోలీసుల పాదయాత్ర
January 16, 2026 03:30 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

ప్రజా జీవితాలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎల్బీనగర్ ఇన్స్ పెక్టర్ కె. వినోద్ కుమార్ అన్నారు. మల్కాజిగిరి కమీషనర్ అవినాష్ మహంతి ఆదేశానుసారం శుక్రవారం ఎల్బీనగర్ లోని మజీద్ గల్లీ, మార్కెట్ ప్రాంతం, పాత గ్రామం, సిరినగర్ తదితర ప్రాంతాలలో తన సిబ్బందితో కలిసి పాదయాత్ర చేసారు. అనంతరం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతకు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకాతాయిల ఆగడాలు అరికట్టినట్లు తెలిపారు.

ఈకార్యక్రమంలో ఎస్సైలు మల్లయ్య, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News