Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:44 AM

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు

ఏరియా ఆసుపత్రిలో ఎగిరిన త్రివర్ణ పతాకం… ఉత్సాహంగా గణతంత్ర వేడుకలు
January 26, 2026 10:48 AM 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసుపత్రి ఇంచార్జ్ వైద్యాధికారి డాక్టర్ మాధవాచారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ విలువలు అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని, కర్తవ్య నిర్వహణలో అంకితభావం అవసరమని తెలిపారు.వేడుకల్లో ఆసుపత్రి సిబ్బంది సువర్ణ, సాజియా, ఉమా జ్యోతి, శివ, వాసంతి రేష్మ సోమవారం వేడుకలు శ్రీనివాస్, ఉదయ్ కుమార్, సతీష్, తకియోద్దీన్, భీమ్పాక నగేష్, ఎన్. రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News