Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 10:40 PM

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర
January 08, 2026 01:41 PM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్

శాలువాతో సత్కరించిన రాపోలు నరసింహా

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ కుమార్ నియామకమైన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాపోలు నరసింహా మాట్లాడుతూ, శ్రవణ్ కుమార్ చిన్ననాటి నుంచే కష్టపడే స్వభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో రాణించడం ద్వారా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా నియామకం పొందడం ఆనందకరమని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్, తెలుగుదేశం పార్టీ రామన్నపేట బీసీ సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, శివాలయం చైర్మన్ రాపోలు రమేష్, మాజీ వార్డు సభ్యుడు సాయిని శేఖర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్ గుండు రాజు, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News