Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర

ఏజీపీగా శ్రవణ్ కుమార్ నియామకం… అభినందనలు వెల్లువరామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్ శాలువాతో సత్కరించిన రాపోలు నర
January 08, 2026 01:41 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్ కుమార్

శాలువాతో సత్కరించిన రాపోలు నరసింహా

రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సిరిపురం గ్రామానికి చెందిన సుక్క శ్రవణ్ కుమార్ నియామకమైన సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహా శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా రాపోలు నరసింహా మాట్లాడుతూ, శ్రవణ్ కుమార్ చిన్ననాటి నుంచే కష్టపడే స్వభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు న్యాయవాద వృత్తిలో నిబద్ధతతో రాణించడం ద్వారా ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్‌గా నియామకం పొందడం ఆనందకరమని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్, తెలుగుదేశం పార్టీ రామన్నపేట బీసీ సెల్ మండల అధ్యక్షుడు పున్న వెంకటేశం, శివాలయం చైర్మన్ రాపోలు రమేష్, మాజీ వార్డు సభ్యుడు సాయిని శేఖర్, చేనేత సహకార సంఘం డైరెక్టర్ గుండు రాజు, గజం నరసింహా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News