Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 AM

ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం

ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం

 ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం
06-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సుక్కా శ్రవణ్‌కుమార్ అడ్వకేట్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి శిరీష పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, జనరల్ సెక్రటరీ మొగులయ్యతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.సీనియర్ న్యాయవాదులు కాంపాటి యాదగిరి, యాపాల కృష్ణారెడ్డి, ఉయ్యాల హనుమంతు గౌడ్, కేమ రామదాసు, జినుకల ప్రభాకర్, అశోక్ కుమార్, బర్ల డేవిడ్, గాలి లింగయ్య, జగతయ్య, నోముల స్వామి, మామిడి వెంకట్‌రెడ్డి, కునూరు శ్రీనివాస్ గౌడ్, రోసితామస్, గడ్డం నరసింహ, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ, అజీజ్, గాలి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వానికి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

Sthanikam

ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ – బార్ అసోసియేషన్ ఘన సన్మానం

Article Image
రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నూతన అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా సుక్కా శ్రవణ్‌కుమార్ అడ్వకేట్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామన్నపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సబిత, జూనియర్ సివిల్ జడ్జి శిరీష పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మజీద్, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, జనరల్ సెక్రటరీ మొగులయ్యతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.సీనియర్ న్యాయవాదులు కాంపాటి యాదగిరి, యాపాల కృష్ణారెడ్డి, ఉయ్యాల హనుమంతు గౌడ్, కేమ రామదాసు, జినుకల ప్రభాకర్, అశోక్ కుమార్, బర్ల డేవిడ్, గాలి లింగయ్య, జగతయ్య, నోముల స్వామి, మామిడి వెంకట్‌రెడ్డి, కునూరు శ్రీనివాస్ గౌడ్, రోసితామస్, గడ్డం నరసింహ, నూతి రమేష్, సతీష్ రెడ్డి, మణికంఠ, అజీజ్, గాలి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన ఏజీపీ సుక్కా శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వానికి న్యాయం చేస్తానని తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News