Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:30 PM

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు
09-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్‌రేటు కార్మికులు, అన్‌మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.


Sthanikam

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

Article Image

భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్‌రేటు కార్మికులు, అన్‌మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News