Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు సమ్మె కొనసాగింపు
April 09, 2026 08:13 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి డివిజన్ పరిధిలో విద్యుత్ సంస్థకు చెందిన ఆర్టిజన్ కార్మికులు,పీస్‌రేటు కార్మికులు, అన్‌మ్యాండ్ కార్మికులు, సొసైటీ కార్మికులు, హమాలీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకుంది.TGSPDCL కంపెనీ నాయకుడు బొక్క పాండరిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది.ట్రాన్స్కో,డిస్కం,బీసీ రేటు కార్మికులు మరియు ఎస్పీఎం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తున్నారు.కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ చైర్మన్ ఇంజి మహేష్,కో-చైర్మన్లు మల్లేష్,ఈదయ్య,బాలకృష్ణ,సంయుక్త కార్యదర్శులు భాస్కర్,శోభన్ బాబు,బింగి శ్రీకాంత్ గౌడ్,మల్లేష్,పి.ఏ.ఏ వాసు,విజయలక్ష్మి,చోళ్లేటి సోమేశ్ తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News