Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:37 AM

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం

విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం
January 26, 2026 09:10 PM 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వలిగొండ మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన గంధ మల్ల సాయి కృష్ణ గారు ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రానికి చెందిన విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగ లింగస్వామి గౌడ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్య అనేది పిల్లల భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News