Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:57 AM

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ
19-01-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురుకుల స్టడీ మెటీరియల్స్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు పేద విద్యార్థులకు చదువులో తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు.

అనంతరం మేడి హరికృష్ణ మాట్లాడుతూ, పేద కుటుంబాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్స్ పంపిణీ.మేడి హరికృష్ణ

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి: కొండ మల్లేశం గౌడ్

తిప్పర్తి మండలం బండ్లవారి గూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థులకు ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురుకుల స్టడీ మెటీరియల్స్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల వెంకటరమణ మాట్లాడుతూ, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు పేద విద్యార్థులకు చదువులో తోడ్పాటు అందిస్తోందని ప్రశంసించారు.

అనంతరం మేడి హరికృష్ణ మాట్లాడుతూ, పేద కుటుంబాల విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన సహాయాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News