Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:04 AM

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు
January 25, 2026 05:36 PM 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న రెండవ తరగతి మజిస్ట్రేట్ దంతురి సత్తయ్య తల్లి దంతురి అంజమ్మ పరమపదించడం న్యాయవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషాద వార్త వెలువడగానే రామన్నపేట న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ సహాయ న్యాయవాది కలిసి మృతాత్మకు గాఢ నివాళులు అర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో మజిస్ట్రేట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ అపార నష్టం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిక్షులు మజీద్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, హనుమంత్ గౌడ్, రామదాసు, డేవిడ్, జగతయ్య, బాలరాజు, స్వామి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News