Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:59 AM

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు
25-01-2026 115 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న రెండవ తరగతి మజిస్ట్రేట్ దంతురి సత్తయ్య తల్లి దంతురి అంజమ్మ పరమపదించడం న్యాయవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషాద వార్త వెలువడగానే రామన్నపేట న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ సహాయ న్యాయవాది కలిసి మృతాత్మకు గాఢ నివాళులు అర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో మజిస్ట్రేట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ అపార నష్టం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిక్షులు మజీద్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, హనుమంత్ గౌడ్, రామదాసు, డేవిడ్, జగతయ్య, బాలరాజు, స్వామి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న రెండవ తరగతి మజిస్ట్రేట్ దంతురి సత్తయ్య తల్లి దంతురి అంజమ్మ పరమపదించడం న్యాయవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషాద వార్త వెలువడగానే రామన్నపేట న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ సహాయ న్యాయవాది కలిసి మృతాత్మకు గాఢ నివాళులు అర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో మజిస్ట్రేట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ అపార నష్టం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిక్షులు మజీద్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్‌తో పాటు సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, హనుమంత్ గౌడ్, రామదాసు, డేవిడ్, జగతయ్య, బాలరాజు, స్వామి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News