Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:42 AM

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది
07-04-2026 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెం వద్ద గల డంపింగ్ యార్డ్‌లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. వ్యర్థాల కుప్పల్లో నుంచి ఎగిసిపడిన మంటలు కాసేపట్లోనే వ్యాపించే అవకాశముండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.స్థానికులు మున్సిపల్ సిబ్బంది వేగవంతమైన స్పందనను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Sthanikam

డంపింగ్ యార్డ్‌లో అగ్ని ప్రమాదం – మున్సిపల్ సిబ్బంది అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది

Article Image

చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శివనేని గూడెం వద్ద గల డంపింగ్ యార్డ్‌లో సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. వ్యర్థాల కుప్పల్లో నుంచి ఎగిసిపడిన మంటలు కాసేపట్లోనే వ్యాపించే అవకాశముండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డంపింగ్ యార్డ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.స్థానికులు మున్సిపల్ సిబ్బంది వేగవంతమైన స్పందనను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News