Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:42 AM

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు

దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు
January 21, 2026 06:41 PM 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి,స్థానికం ప్రధాన ప్రతినిధి

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పిలుపునిచ్చింది.దివ్యాంగుడు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటే రూ.1 లక్ష ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దివ్యాంగుడు మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షల ప్రోత్సాహకాన్ని మంజూరు చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహ రావు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన దివ్యాంగులు వివాహమైన తేదీ నుంచి ఏడాది లోపల TS EPASS వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన దివ్యాంగులకు జిల్లా సంక్షేమ శాఖ సూచించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News