Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:35 AM

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య
02-01-2026 257 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ :

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని కోరుతూ గ్రామస్థులు చేపట్టిన నిరసనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు ప్రకటించారు. స్థానికుల ఆందోళనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దుర్వాసన, వ్యర్థాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డంపింగ్ యార్డును ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామస్థులతో కలిసి పోరాడుతామని భరోసా ఇచ్చారు

Sthanikam

డంపింగ్ యార్డు తరలింపు డిమాండ్‌కు బలమైన మద్దతు… గ్రామస్థుల నిరసనకు సంఘీభావం తెలిపిన చిరుమర్తి లింగయ్య

Article Image
చిట్యాల స్థానిక ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ :

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం వార్డులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును వెంటనే తరలించాలని కోరుతూ గ్రామస్థులు చేపట్టిన నిరసనకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మద్దతు ప్రకటించారు. స్థానికుల ఆందోళనకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, నివాస ప్రాంతాలకు సమీపంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. దుర్వాసన, వ్యర్థాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డంపింగ్ యార్డును ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు గ్రామస్థులతో కలిసి పోరాడుతామని భరోసా ఇచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News