CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి
CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్
జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి