Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి
January 20, 2026 05:33 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News