Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:19 AM

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి
20-01-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

CMRF చెక్ ను బాధితురాలుకు అందజేసిన ;మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాల గ్రామానికి చెందిన కుంట్ల విజయమ్మ మంజూరైన 24000/- రూపాయల CMRF చెక్ ను బాధితురాలుకు అందచేసి అనంతరం ఇటీవల అనారోగ్యంతో మరణించిన వేములకొండ బిక్షం సతీమణి వేములకొండ కనకమ్మ కుటుంబ సభ్యులను జాజిరెడ్డిగూడెం మండల మాజీ PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మందడి పూర్ణచంద్రా రెడ్డి పర్మశించారు.ఈ కార్యక్రమం లో రామిడి వెంకట్ రెడ్డి, కుక్కడపు సైదులు,గంగదారి శ్రీనివాస్,బచ్చటి ప్రవీణ్,వార్డ్ మెంబెర్స్ సూరారపు శ్రీను, కన్నెబోయిన ఉపేందర్,రాచకొండ వీరభద్రం,మాదం వీరారెడ్డి,వేంకటాద్రి,వెన్నమళ్ళ వెంకటయ్య, వెన్నమళ్ళ నర్సింహా, కుంట్ల మల్లారెడ్డి,బౌరోజు రవి, మెతుకు ప్రభాకర్ రెడ్డి,సూరారపు సురేష్,పిచ్చి రెడ్డి, కుక్కడపు ముత్తయ్య,గంగాధరి శ్రీరాములు,అరే అశోక్,యాదగిరి రెడ్డి,గంగాధరి వెంకన్న,కర్ణాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News