Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:37 AM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు
30-01-2026 386 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు నుండి బీజేపి పార్టీ అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ, వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్లు, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన,10వ వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి పార్టీకి మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు. మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ ద్వారా పదవ వార్డుకు ఎన్నో సేవలు చేశానని వార్డు కౌన్సిలర్ గా నాకు అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందిస్తామని వారు అన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు బీజేపి అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను నామినేషన్ దాఖలు

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10 వ వార్డు నుండి బీజేపి పార్టీ అభ్యర్థిగా మసనం సంగీత శ్రీను మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచారు.ఆమె నామినేషన్ దాఖలు చేయడంతో వార్డులో ఎన్నికల సందడి నెలకొంది.ఈ సందర్భంగా మసనం సంగీత శ్రీను మాట్లాడుతూ, వార్డులో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్లు, పారిశుధ్య అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.పారదర్శక పాలనతో పాటు ప్రజా సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన,10వ వార్డు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపి పార్టీకి మద్దతు ఇవ్వాలని వార్డు ప్రజలను కోరారు. మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ ద్వారా పదవ వార్డుకు ఎన్నో సేవలు చేశానని వార్డు కౌన్సిలర్ గా నాకు అవకాశం ఇస్తే ఇంకా మరెన్నో సేవలు ప్రజలకు అందిస్తామని వారు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News