Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశ్వకర్మ మనుమయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా చోల్లెటి రమేష్ నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 04:38 AM

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు
January 27, 2026 05:05 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు

చౌటుప్పల్, స్థానికం ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసనం శ్రీనివాస్ సంగీత తమ అనుచురతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వ్యాప్తంగా అనేక పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరిగాయని, సిసి రోడ్డు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా అమృత్ స్కీం ద్వారా 20 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రజల మంచినీటి సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ అందించిందని తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మసనం శ్రీనివాస్ సంగీత మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులమై నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణ గోనీ శంకర్, బాతరాజు సత్యం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడారి కల్పన, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే చిరంజీవి,గోశిక పురుషోత్తం, తడక సురేఖ, మోషిక నీరజ, గోశిక ధనుంజయ, చింతకింది సంపత్ గౌడ్, కోడి అశోక్, ఏక్కలి దేవి సంతోష్, ఎర్ర మల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News