Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:33 AM

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు

చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు
January 27, 2026 05:05 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మసనం సంగీత శ్రీను మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు

చౌటుప్పల్, స్థానికం ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసనం శ్రీనివాస్ సంగీత తమ అనుచురతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వ్యాప్తంగా అనేక పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరిగాయని, సిసి రోడ్డు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా అమృత్ స్కీం ద్వారా 20 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రజల మంచినీటి సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ అందించిందని తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మసనం శ్రీనివాస్ సంగీత మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులమై నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణ గోనీ శంకర్, బాతరాజు సత్యం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడారి కల్పన, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే చిరంజీవి,గోశిక పురుషోత్తం, తడక సురేఖ, మోషిక నీరజ, గోశిక ధనుంజయ, చింతకింది సంపత్ గౌడ్, కోడి అశోక్, ఏక్కలి దేవి సంతోష్, ఎర్ర మల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News