Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:02 PM

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం
18-01-2026 320 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాదం పంపిణీ

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని గురుస్వామి ప్రార్థించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా–ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

Article Image

కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాదం పంపిణీ

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని గురుస్వామి ప్రార్థించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా–ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News