Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:41 AM

చిట్యాల అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహణ

చిట్యాల అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహణ

చిట్యాల అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహణ
27-03-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యమయ్యారు. ఆయనతో పాటు ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

కళ్యాణోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

స్థానిక ప్రజలు, నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయడం విశేషంగా నిలిచింది.

Sthanikam

చిట్యాల అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహణ

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు అంబేద్కర్ నగర్‌లో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యమయ్యారు. ఆయనతో పాటు ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

కళ్యాణోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

స్థానిక ప్రజలు, నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయడం విశేషంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News