Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 02:12 PM

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు  హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం
25-01-2026 140 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మహా గణపతి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..

ప్రాచీన శైవ క్షేత్రమైన చెరువుగట్టు ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ శాంతి, సుఖసంతోషాలు అందించాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


Sthanikam

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మహా గణపతి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..

ప్రాచీన శైవ క్షేత్రమైన చెరువుగట్టు ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ శాంతి, సుఖసంతోషాలు అందించాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News