Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:28 PM

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు
18-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి కాలనీకి సంబంధించిన సమస్యలను కాలనీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలపై ఎమ్మెల్యేకు వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామారావు పాల్గొన్నారు. అలాగే కాలనీ సభ్యులు పద్మనాభ శాస్త్రి, కృష్ణయ్య, పవన్ కుమార్, అజయ్ పాల్, వెంకట రమణ, చంద్రకుమార్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు

Sthanikam

చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి కాలనీకి సంబంధించిన సమస్యలను కాలనీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలపై ఎమ్మెల్యేకు వివరించారు.

సమస్యలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామారావు పాల్గొన్నారు. అలాగే కాలనీ సభ్యులు పద్మనాభ శాస్త్రి, కృష్ణయ్య, పవన్ కుమార్, అజయ్ పాల్, వెంకట రమణ, చంద్రకుమార్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News