చిట్యాల స్థానికం ప్రతినిధి
చిట్యాల మండల ఎంపీడీవోగా ఎస్.పి. జయలక్ష్మి మంగళవారం తిరిగి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.ఎంపీడీవోగా జయలక్ష్మి మళ్లీ విధుల్లో చేరడంపై చిట్యాల మండల ప్రజలు, నాయకులు, మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందన్న ఆశాభావం వ్యక్తమైంది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి