రామన్న పేట స్థానికం ప్రతినిధి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నూతన సంవత్సర శుభాకాంక్షలను బిఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త సంవత్సరం ప్రజలందరికీ శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు.కొత్త ఏడాదిలో నియోజకవర్గ అభివృద్ధి మరింత వేగం పుంజుకోవాలని, ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎండి యాసీన్ (ఆమీర్), మాజీ మండల కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ 9వ వార్డు నోముల యాదగిరి, అనిత, బీఆర్ఎస్ వి మండల అధ్యక్షుడు అమరేందర్, చెరుకు ఉపేందర్, ఆరిఫ్, నితిన్, సాయి తదితరులు ఉన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి