Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:26 AM

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి
03-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సావిత్రిబాయి పూలే సేవలకు నివాళి – మహిళా ఉపాధ్యాయులకు

చిట్యాల స్థానికం ప్రతినిధి పల్లపు ప్రశాంత్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుందర్ యాదవ్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పులమాలవేసి అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేని అని విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని మునుమందు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని అన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత పొలిమేర దశరథ నూతన పాలకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్లని సన్మానించి సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిభను అందజేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు రుద్రారపు లక్ష్మణ్ పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ ఈరమళ్ళ దయాకర్ వలిగొండ కవితా సత్యనారాయణ రొండి నర్సింహ్మ దేశపాక మధు పెరిక రాజు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఆవుల మాధవి పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిన్న కాపర్తిలో సావిత్రిబాయి పూలే జయంతి

Article Image

సావిత్రిబాయి పూలే సేవలకు నివాళి – మహిళా ఉపాధ్యాయులకు

చిట్యాల స్థానికం ప్రతినిధి పల్లపు ప్రశాంత్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సుందర్ యాదవ్ భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పులమాలవేసి అనంతరం ఉన్నత పాఠశాల ఆవరణలో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలు మరువలేని అని విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకొని మునుమందు అన్ని రంగాల్లో దూసుకెళ్లాలని అన్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు గ్రహీత పొలిమేర దశరథ నూతన పాలకవర్గ సర్పంచ్ వార్డు మెంబర్లని సన్మానించి సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ గారికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిభను అందజేయడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు రుద్రారపు లక్ష్మణ్ పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ ఈరమళ్ళ దయాకర్ వలిగొండ కవితా సత్యనారాయణ రొండి నర్సింహ్మ దేశపాక మధు పెరిక రాజు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఆవుల మాధవి పొలిమేర దశరథ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News