స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం చీమలగడ్డకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిలపాక శ్రవణ్ తండ్రి అయిలపాక గాలయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ చీమలగడ్డకు చేరుకుని గాలయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాలయ్య మృతి పార్టీ వర్గాలకు తీరని లోటని పేర్కొంటూ, శోకసంతప్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి