Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:57 AM

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ
23-12-2025 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

స్థానికం ప్రతినిధి

మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని చాణక్యపురి అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

అన్నదాన సేవకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి శివాంకుబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ రాందాస్, ముదిరాజ్, కన్నా, యాదగిరి, శోభన్ ముదిరాజ్, రాజు, శ్రీధర్, సాయి సురేష్ సింగ్ ఇస్తారీ తదితరులు పాల్గొని అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో చాణక్యపురి ప్రాంతం సందడిగా మారింది.

Sthanikam

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

Article Image

చాణక్యపురి అయ్యప్ప ఆలయంలో అన్నదాన సేవ

స్థానికం ప్రతినిధి

మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని చాణక్యపురి అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

అన్నదాన సేవకు ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి శివాంకుబాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తుల సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ రాందాస్, ముదిరాజ్, కన్నా, యాదగిరి, శోభన్ ముదిరాజ్, రాజు, శ్రీధర్, సాయి సురేష్ సింగ్ ఇస్తారీ తదితరులు పాల్గొని అన్నదాన సేవలో భాగస్వాములయ్యారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంతో చాణక్యపురి ప్రాంతం సందడిగా మారింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News