Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:37 AM

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం
20-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బులియన్ మర్చంట్స్ శుక్రవారం నూతన మునిసపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి పట్టణాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. బులియన్ మర్చంట్స్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ముత్తినేని సైదులు , నలమాద సాయి , బుడిగం నరేష్, బుడిగం రాజేష్ , బరపటి వెంకన్న, కాశి, ఉప్పతల శ్రీను, ఆరె నవీన్, ఓరుగంటి నవీన్, బి శంకర్, రమేశ్, నాగార్జున రెడ్డి, గణేష్, వేణు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

Article Image

బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ ఎర్నేని కుసుమ బాబుకు సన్మానం

కోదాడ బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుందరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బులియన్ మర్చంట్స్ శుక్రవారం నూతన మునిసపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వెంకటరత్నం బాబు దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించి పట్టణాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరారు. బులియన్ మర్చంట్స్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య, ముత్తినేని సైదులు , నలమాద సాయి , బుడిగం నరేష్, బుడిగం రాజేష్ , బరపటి వెంకన్న, కాశి, ఉప్పతల శ్రీను, ఆరె నవీన్, ఓరుగంటి నవీన్, బి శంకర్, రమేశ్, నాగార్జున రెడ్డి, గణేష్, వేణు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News