Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:40 AM

బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు

బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు

బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు
January 15, 2026 03:47 PM 156 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు –

విజేతలకు గోగు హరిప్రసాద్ బహుమతులు

రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు యూత్ కాంగ్రెస్ నాయకులు గోగు హరిప్రసాద్ తన సొంత నిధులతో బహుమతులు అందజేశారు.

పోటీల్లో మొదటి బహుమతిని మేడి అభిరామ్ టీం సభ్యులు, రెండవ బహుమతిని కూనూరు వెంకటేష్ టీం సభ్యులు, మూడవ బహుమతిని గుంట కండ్ల శ్రీనివాస్ టీం సభ్యులు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా గోగు హరిప్రసాద్ మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఐక్యత పెరుగుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, ఇమామ్, గంపల జీవన్ రెడ్డి, వనం కిష్టయ్య, సురేష్, కందగట్ల రాములు, గోగు సురేష్, గుంతకండ్ల గోవర్ధన్ రెడ్డి,మెట్టు శ్రవణ్, నేరటి మని కనుకు రాము, సిరబోయిన సాయి, కడారి సాయి ఏర్పుల ప్రవీణ్, బోగ అనిల్,బొడ్డుపల్లి చాణిక్య,గుంజే భరత్, మేడిరాజు,మేడి మచ్చి తదితరులు పాల్గొన్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News