Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:48 PM

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్
13-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

గ్రామ దేవతలను ఆరాధించినప్పుడే ఆయా ప్రాంతాలు సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయని 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అవుట్‌డోర్ స్టేడియం వద్ద బొడ్రాయి పండుగపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేళ్ల క్రితం గొల్లగూడ ప్రాంతంలో బొడ్రాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, బొడ్రాయిని పునఃప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉందన్నారు. గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో తరచుగా యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని, బొడ్రాయి లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజలందరూ ఏకమై బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కత్తుల తులసీదాస్, చింతల సత్యం, సముద్రాల మల్లికార్జున్ గౌడ్, నల్ల నరసింహ, గోగుల మల్లయ్య, కుంచెం ఎల్లయ్య, బత్తుల నరసింహ యాదవ్, నాంపల్లి గోపి, ఆమంచి వెంకటేశ్వర్లు, బోళ్ల వెంకట్ ముదిరాజ్, కత్తుల సైదులు, చింతల పెద్దులు, చిన్న సైదులు, రాఘవ, చిట్టీమల్ల శంకర్, అల్లి సైదులు, మొగుళ్ల సైదులు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

Article Image

నల్లగొండ:

గ్రామ దేవతలను ఆరాధించినప్పుడే ఆయా ప్రాంతాలు సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయని 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అవుట్‌డోర్ స్టేడియం వద్ద బొడ్రాయి పండుగపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేళ్ల క్రితం గొల్లగూడ ప్రాంతంలో బొడ్రాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, బొడ్రాయిని పునఃప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉందన్నారు. గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో తరచుగా యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని, బొడ్రాయి లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజలందరూ ఏకమై బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కత్తుల తులసీదాస్, చింతల సత్యం, సముద్రాల మల్లికార్జున్ గౌడ్, నల్ల నరసింహ, గోగుల మల్లయ్య, కుంచెం ఎల్లయ్య, బత్తుల నరసింహ యాదవ్, నాంపల్లి గోపి, ఆమంచి వెంకటేశ్వర్లు, బోళ్ల వెంకట్ ముదిరాజ్, కత్తుల సైదులు, చింతల పెద్దులు, చిన్న సైదులు, రాఘవ, చిట్టీమల్ల శంకర్, అల్లి సైదులు, మొగుళ్ల సైదులు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News