Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీని పరామర్శి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:26 PM

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
17-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామకృష్ణాపురం డివిజన్ (35)లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఆకాంక్ష

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్‌ను శ్రీ రామకృష్ణాపురం డివిజన్ (35) బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ కేటీఆర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శ్రీ రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్

Article Image

రామకృష్ణాపురం డివిజన్ (35)లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఆకాంక్ష

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్‌ను శ్రీ రామకృష్ణాపురం డివిజన్ (35) బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ కేటీఆర్‌కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్‌లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శ్రీ రామకృష్ణాపురం డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News