Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:59 AM

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం
23-01-2026 183 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్దకాపర్తి గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

చిట్యాలస్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రంథాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసమాన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. తనదైన శైలిలో ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానేత అని తెలిపారు. త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన నేతాజీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ తాటి చంద్రమౌళి, వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామినూతి, వెంకటేశం, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, గంట్ల పుల్లారెడ్డి పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.

Sthanikam

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ యువతకు శాశ్వత ఆదర్శం

Article Image

పెద్దకాపర్తి గ్రామంలో ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి

చిట్యాలస్థానికం ప్రధాన ప్రతినిధి

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని గ్రంథాలయం వద్ద సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కాటం వెంకటేశం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అసమాన వీరుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. తనదైన శైలిలో ఆజాద్ హింద్ ఫౌజును స్థాపించి భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మహానేత అని తెలిపారు. త్యాగం, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచిన నేతాజీ నేటి యువతరానికి ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ తాటి చంద్రమౌళి, వార్డు సభ్యులు మర్రి హరీష్ రెడ్డి, కురు యాదయ్య, నీలకంఠం లింగస్వామినూతి, వెంకటేశం, ఆవుల జానయ్య, గుండెబోయిన నరసింహ, గంట్ల పుల్లారెడ్డి పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News